మర్కజ్‌కు వెళ్లిన 593 మందిని గుర్తించాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
కరోనా నివారణకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపారు. కోవిడ్‌-19 కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో  కమిషనర్‌ మాట్లాడుతూ..'మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 593 మందిని గుర్తించాం. గత నాలుగు రోజుల నుంచి కరోనా పాజిటివ్…
పోలీసులు నా ఇంటిపై దాడి చేశారు: బీజేపీ ఎంపీ
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ప్రభుత్వం తన కుటుంబంబపై వేధింపులకు పాల్పడుతోందని బీజేపీ ఎంపీ శాంతను ఠాకూర్‌ (పశ్చిమబెంగాల్‌) ఆరోపించారు. జీరో అవర్‌లో ఎంపీ శాంతను ఠాకూర్‌ మాట్లాడుతూ..తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జిల్లా యంత్రాంగం, పోలీసులు తన ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. తాను బీజేపీ పార్టీ…
ఇన్‌ఫెక్షన్‌ లేని వస్ర్తాన్ని రూపొందించిన ఐఐటీ విద్యార్థి
ఆస్పత్రుల్లో బెడ్‌లు, ఇతర అవసరాల కోసం వస్ర్తాలను (ఫాబ్రిక్‌) తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. ఆస్పత్రుల్లో రోగుల కోసం ఉపయోగించే వస్ర్తాలను ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఎప్పటికపుడు మారుస్తుంటారు. ఆస్పత్రుల్లో వాడే వస్ర్తాలతో ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండాలని ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఇన్‌ఫెక్షన్‌ ప్రూఫ్‌ ఫాబ…
డిఫెన్స్ ఇన్స్‌టిట్యూట్‌కు పారిక‌ర్ పేరు
ఢిల్లీలోని డిఫెన్స్ స్ట‌డీస్ అండ్ అనాల‌సిస్ సంస్థ పేరును మార్చారు. ఆ ఇన్స్‌టిట్యూట్‌కు మాజీ కేంద్ర మంత్రి మ‌నోహర్ పారిక‌ర్ పేరును పెట్టారు.  ఇక నుంచి ఆ సంస్థ‌ను పారిక‌ర్ ఇన్స్‌టిట్యూట్‌గా పిలువ‌నున్నారు.  ఇన్స్‌టిట్యూట్ ఫ‌ర్ డిఫెన్స్ స్ట‌డీస్ అండ్ అనాల‌సిస్ సంస్థ కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ ఆధ్వ‌ర్యంలో న‌డ…
ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు.. మనమూ విజయం సాధించాలి: సీఎం కేసీఆర్‌
ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించి ప్రగతికాముకంగా ముందుకు సాగాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎప్పుడూ ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు. మనమూ విజయం సాధించాలి. మన పట్టణాలను మనమే మార్చుకోవాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సీఎం కర్తవ్యబోధ చేశారు. రాష్ట్రస్థాయి మున్సిప…
దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం: గడికోట
దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం: గడికోట సాక్షి, చిత్తూరు :  తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌పై రగడ స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. టీటీడీలో ప్రతి ఒక్కరికి స్వామి దర్శనం ముఖ్యమని.. ఆ దిశగా చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన…